సర్పంచ్ కు లయన్స్ సన్మానం

రుద్రూర్: మండలంలోని చిక్కడపల్లి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన మచ్కూరి రమేష్ ను బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా లయన్స్…

సర్పంచులకు ఘన సన్మానం

రుద్రూర్: జర్నలిస్ట్ లుగా సేవలందించి ప్రజా క్షేత్రంలో పోటి చేసి ప్రజాభిమానంతో సర్పంచ లుగా ఎన్నికైన పాత్రికేయులను మంగళవారం స్వచ్చంద సంస్థ సహయ, చేనేత సంఘం ఆధ్వర్యంలో…

స్వగ్రామానికి పాదయాత్ర స్వాములు

పోతంగల్ : కోటగిరి  ఉమ్మడి మండలం నుండి పాదయాత్రగా బయలుదేరిన మాలధారణ స్వాములు ఈనెల 17న ( బుధవారం) స్వగ్రామానికి చేరుకొనున్నారు. గత నెల (నవంబర్) రెండవ…

పార్టీలకతీతంగా ఘన సన్మానం

రుద్రూర్: మండలంలోని చిక్కడపల్లి సర్పంచ్ గా గెలుపొందిన మచ్కూరి రమేష్ ను  శనివారం వివిధ పార్టీల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.  చిక్కడపల్లి గ్రామ…

విజేతలకు ఘన సన్మానం

రుద్రూర్:  అంబం (ఆర్) సర్పంచ్ గా గెలుపొందిన కుర్లెపు గంగాధర్, ఉప సర్పంచ్ రేపల్లి సాయి ప్రసాద్, వార్డు సభ్యులను శనివారం బీజేపీ నేతలు ఘనంగా సన్మానించారు.…

నేల ఆరోగ్యం.. మానవాళికి కీలకం

రుద్రూర్:  ప్రతి ఏడాది డిసెంబర్ 5న ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సారి ఎఫ్ఎవో ఆరోగ్యకరమైన నేలలు ..ఆరోగ్యకరమైన నగరాలు’ అనే అంశాన్ని ప్రకటించిందని రుద్రూర్…

దివ్యాంగుల సేవనే విశ్వ మానవ సేవ

– విశ్వ నాథ్  మహాజన్,  స్పెషల్ ఎడ్యుకేటర్ రుద్రూర్: దివ్యాంగులు అనగా దివ్యమైన అంగములు  కలవారు వీరిలో  ఉన్న  వైకల్యాలను చూడకుండా వారిలో  దాగి ఉన్న శక్తిని…

పరిశోధన.. విస్తరణ… బోధన

రుద్రూర్:  నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్  ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన బోధన, పరిశోధన, విస్తరణ సంస్థలు  కొనసాగుతున్నాయి.. మండల కేంద్రానికి…

బాధిత కుటుంబాలకు పరామర్శ

రుద్రూర్: ఆర్టీసీ మాజీ చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ మండల కేంద్రంలో బుధవారం పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంగుల…