మెరుగైన వైద్య సేవలు అందించాలి -ఎమ్మెల్యే పోచారం

హైదరాబాద్ : అస్వస్థతకు గురి అయిన బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ  ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.బిబాన్సువాడ మాతా…

ఇంటింటా ఎస్‌ఐఆర్ పత్రాలపై అవగాహన

రుద్రూర్: మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్ శనివారం గడపగడపకు వెళ్లి ఎస్‌ఐఆర్ పత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో…

మహిళలకు ఉచిత ఉపాధి శిక్షణ
..దరఖాస్తులకు ఆహ్వానం

కోటగిరి: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) ఆధ్వర్యంలో కోటగిరి గ్రామ పంచాయతీ వద్ద ఉచిత ఉపాధి శిక్షణ…

మొక్కలు నాటిన బజరంగ్ దళ్

మోస్రా: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పలు రకాల…

డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన

రుద్రూర్: ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ (సీఎఫ్‌ఎస్‌టీ), లో  గురువారం తెలంగాణ పోలీసు శాఖ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో  మాదకద్రవ్యాల నిర్మూలనపై  అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.…

చేతన్ నగర్ లో వైద్య శిబిరం

పోతంగల్ : మండలంలోని చేతన్‌నగర్ గ్రామంలో  సర్పంచ్ కాంత సునీల్ ఆధ్వర్యంలో, పోతంగల్ ప్రెస్ క్లబ్ సహకారంతో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని  నిర్వహించారు. గ్రామానికి…

కార్మికుల శ్రేయస్సుకు కృషి చేయాలి

రుద్రూర్ : చేనేత సంఘ అభివృద్ధికి , కార్మికుల శ్రేయస్సుకు నిరంతరం కృషి చేయాలని మాజీ జడ్పిటిసి నారోజీ గంగారాం, సింగిల్ విండో  మాజీ  చైర్మన్ పత్తి…

శివాలయాల్లో ప్రత్యేక పూజలు

రుద్రూర్: మండల కేంద్రంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీ వీరభద్ర స్వామి ఆలయాల్లో కృష్ణ చతుర్దశి, ఆరుద్ర నక్షత్రం, సోమవారం సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు…

నూతన అధ్యక్షులకు ఘన సన్మానం

కోటగిరి : ఉమ్మడి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా  నియమితుడైన పుల్కంటి కృష్ణ కుమార్ ను,  మండల జీపీ కార్యదర్శిల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన  ఉదయ్ భాస్కర్…