ఘనంగా గణేశుని శోభాయాత్ర

రుద్రూర్ : మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి గణేష్ మండలి ఏర్పాటై 18 ఏళ్లుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాథుని…

ఉద్యోగులకు పదవి విరమణ తప్పదు

రుద్రూర్: ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని ,శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ సమతా…

బీఆర్ఎస్ నేతల ఆర్థిక చేయూత

కోటగిరి:  భారీ వర్షాల వల్ల కోటగిరి మండల కేంద్రంలో నేల కూలిన ఇళ్లను శనివారం బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. గంగపుత్ర కాలనీలో నేల కూలిన ఇళ్లను పరిశీలించి…

సన్మార్గం, భక్తి మార్గంతోనే ముక్తి

– వేదపండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ రుద్రూర్: సన్మార్గం, భక్తి మార్గంతోనే ముక్తి లభిస్తుందని కామారెడ్డి వేదపండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ అన్నారు. మండల…

ఎమ్మార్పీఎస్ నేత పరామర్శ

పోతంగల్ : మండలంలోని సోంపూర్ గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం ను శనివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఇటీవల…

పనుల జాతర ప్రారంభం

రుద్రూర్ (స్థానికం న్యూస్ ): మండల కేంద్రంలో పనుల జాతరలో భాగంగా శుక్రవారం మండల అధికారులు, నాయకులు అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ  నిర్వహించారు. ఈ…

బోధన్ సభకు తరలి రావాలి

కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు,  వృద్ధులు,  బీడీ కార్మికులు,  గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు  పెన్షన్…

ఎస్సీఈఆర్టీ మ్యాగజైన్ లో నసురుల్లాబాద్ పాఠశాల సక్సెస్ స్టోరీ

నసురుల్లాబాద్ (స్థానికం న్యూస్ ): రాష్ట్ర విద్యా పరిశోధన మండలి (ఎస్సీఈఆర్టీ) ప్రతి ఏటా ప్రచురించే సక్సెస్ స్టోరీస్ లో ఈ ఏట నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని…

మహా గర్జన సభ జయప్రదం చేయాలి

రుద్రూర్:  ఈనెల 23న బోధన్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించబోయే మహాగర్జన సన్నాహక సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీస్ జిల్లా ప్రధాన కార్యదర్శిభూమయ్య మాదిగ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో…

వరద బాధితులకు భోజనాల ఏర్పాటు

రుద్రూర్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రుద్రూర్ మండల కేంద్రంలోని బోయివాడలో  పలువురి ఇళ్లల్లోకి వరద నీరు రావడంతో నిరాశ్రయులయ్యారు. వీరికి బాలికల హైస్కూల్ లో పునరావాసం…