కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
రైడ్స్ సేవలు ప్రశంసనీయం..
-సిపిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రుద్రూర్ : గ్రామ పూర్వ విద్యార్థులంతా కలిసి ఏర్పాటుచేసి, రైడ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని సిబిఐ మాజీ డైరెక్టర్…
చిన్నారులకు అక్షరాభ్యాసం
రుద్రూర్: మండల కేంద్రంలోని నాల్గవ అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అమ్మ మాట- అంగన్వాడీ బాట కార్యక్రమంలో బాగంగా చిన్నారులకు కేంద్రంలో చేర్పించారు. వీరికి అక్షరాభ్యాసం…
యూత్ కాంగ్రెస్ నేతలకు సన్మానం
స్థానికం న్యూస్, రుద్రూర్ రుద్రూర్: మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్ష , ఉపాధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన నితిన్ పటేల్, అత్కురి మహేష్ ను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…