కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
ఎన్టీఆర్ కు ఘన నివాళి
పోతంగల్: నందమూరి తారక రామారావు ప్రజలకు ఎనలేని సేవలు అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చిరస్మరణీయుడుగా నిలిచిపోయారని సర్పంచ్ కనకమేడల శ్రీనివాసరావు అన్నారు. పోతంగల్ మండలం భాకర్…
మహిళ ఉపాధ్యాయులకు సన్మానం
కోటగిరి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి పురస్కారించుకుని మహిళ ఉపాద్యాయులను శనివారం ఎంఈవో శ్రీనివాస్ రావ్ ఆధ్వర్యంలో సన్మానించారు.…
భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ
రుద్రూర్ : మండల కేంద్రంలో బోనాల పండుగ ఉత్సవాల ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై ఊరేగింపు ప్రారంభించారు.…
