కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
ఉమ్మడి కోటగిరి–పోతంగల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
కోటగిరి : ఉమ్మడి కోటగిరి–పోతంగల్ మండలాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో…
పోతంగల్ తహసిల్దార్ గా సందీప్
పోతంగల్ : మండల నూతన తహసిల్దారుగా సందీప్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి…
జూలై 1న నల్లజెండాలతో నిరసనలు – 25, 26న బోధన్లో రాష్ట్ర సదస్సు
బోధన్, జూన్ 15: ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న వి.బి.జి.ఆర్.ఎం.జి-2025 విధానాన్ని రద్దు చేసి, నరేగా పథకాన్ని కొనసాగించాలని వికలాంగుల హక్కుల…
