కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
తల్లిదండ్రులకు ఘన సన్మానం
రుద్రూర్: ఇంటర్ లో ప్రతిభ కనబరచిన విద్యార్థుల తల్లిదండ్రులను బుధవారం రాత్రి రైడ్స్ ఆధ్వర్యంలోఘనంగా సన్మానించారు. అంబం (ఆర్ ) కు చెందిన కొర్వ విజ్ఞశ్రీ 993,…
ఘనంగా యోగా దినోత్సవం
పోతంగల్: ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా శనివారంపోతంగల్ మండల కేంద్రంలో శ్రీ బాలాజీ మందిరప్రాంగణంలో యోగ కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు ఉత్సాహవంతంగా యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో పోతంగల్…
పార్టీలకతీతంగా ఘన సన్మానం
రుద్రూర్: మండలంలోని చిక్కడపల్లి సర్పంచ్ గా గెలుపొందిన మచ్కూరి రమేష్ ను శనివారం వివిధ పార్టీల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. చిక్కడపల్లి గ్రామ…
