కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
ఘనంగా యోగా దినోత్సవం
పోతంగల్: ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా శనివారంపోతంగల్ మండల కేంద్రంలో శ్రీ బాలాజీ మందిరప్రాంగణంలో యోగ కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు ఉత్సాహవంతంగా యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో పోతంగల్…
పనుల జాతర ప్రారంభం
రుద్రూర్ (స్థానికం న్యూస్ ): మండల కేంద్రంలో పనుల జాతరలో భాగంగా శుక్రవారం మండల అధికారులు, నాయకులు అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ…
పింఛన్ల పెంపుకు తరలిరావాలి
కోటగిరి:: ఈ నెల 18వ తేదీన నిజామాబాద్ పట్టణంలో జరిగే సన్నాహక సమావేశానికి ఉమ్మడి మండలంలోని ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మార్పీఎస్ జిల్లా…
