కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
పనుల జాతర ప్రారంభం
రుద్రూర్ (స్థానికం న్యూస్ ): మండల కేంద్రంలో పనుల జాతరలో భాగంగా శుక్రవారం మండల అధికారులు, నాయకులు అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ…
ఆలయాల్లో పూజలు, అన్నదానం
రుద్రూర్ : మండలంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీ వీరభద్రస్వామి ఆలయం, గైని గుట్ట స్వయంభూ బసవేశ్వర ఆలయంలో శ్రావణ సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు…
మున్నూరు కాపు సంఘం నూతన కమిటి ఎన్నిక
రుద్రూర్: మండల కేంద్రంలో నాలుగు తర్పల మున్నూరు కాపు సంఘ సభ్యులు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. అనంతరం నూతన కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా పత్తి…