కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
పౌష్టికాహారాన్ని తీసుకోవాలి
రుద్రూర్: మహిళలు, చిన్నారులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని తహసీల్దార్ తారాబాయి సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలో మంగళవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మండల స్థాయి పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు.…
నిత్యవసర సరుకుల అందజేత
రుద్రూర్ : మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల కోటగిరి లింగవ్వకు చెందిన ఇల్లు కురుస్తూ వరద నీటితో ఇబ్బందికరంగా మారింది.…
అఖండ భారత నిర్మాణ యోధుడు చత్రపతి శివాజీ
డా.విశ్వనాధ్ మహాజన్, రుద్రూర్ నిజామాబాద్ (స్థానికం న్యూస్): చత్రపతి శివాజీ అసలు పేరు శివాజీ బోన్స్లే 19 ఫిబ్రవరి 1630 శివనేరి కోటాలో జన్మించాడు, ఈయన తండ్రి …
