కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
రోడ్డు భద్రతపై పోలీస్ కళాబృందం అవగాహన
రుద్రూర్: మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు భద్రత మాసోత్సవాలు–2026లో భాగంగా ఈ…
ఏపీఎం సేవలు అభినందనీయం
రుద్రూర్: ఐకెపి ఏపీఎంగా భాస్కర్ సేవలు అభినందనీయమని మహిళ సమాఖ్య మండల అధ్యక్ష, ఉపాద్యాక్షులు దృపతి, పావని కొనియాడారు. తొమ్మిదేళ్లు ఏపీఎంగా విధులు నిర్వర్తించి కోటగిరికి బదిలీపై…
రుద్రూర్లో రామయ్య తలంబ్రాల పంపిణీ
● భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు● తలంబ్రాలు పొందడం అదృష్టమన్న భక్తులు● భద్రాచలానికి గోటి తలంబ్రాలు అందించిన ఘనత రుద్రూర్దే● రామరాజు సేవలను కొనియాడిన…
