కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
అర్హులైన పేదలకు పక్కా ఇల్లు
రుద్రూర్: రుద్రూర్ జీపీ కార్యాలయం లో సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్ అధ్యక్షతన మంగళవారం అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ముఖ్యమంత్రి రేవంత్…
భక్తులకు పండ్లు, నీళ్లు పంపిణీ
రుద్రూర్: మండల కేంద్రంలోని బారడీ పోచమ్మ గుడి వద్ద పవిత్ర మహా శివరాత్రి సందర్భంగా బోధన్ శివాలయనికి కాలినడకన వెళ్లే భక్తులకు క్లిక్ శంకర్ ఆధ్వర్యంలో పండ్లు…
బాడీ బిల్డింగ్ ఛాంపియన్ కు సన్మానం
పోతంగల్ (స్థానికం న్యూస్) : బోధన్ డివిజన్ లో బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ పోటీలో ప్రథమ బహుమతి సాధించిన పోతంగల్ గ్రామానికి చెందిన వర్ని దీపక్…
