కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
సీసీ కెమెరాలు, రోడ్డు భద్రతపై అవగాహన
రుద్రూర్: “మన ఊరు – మన భద్రత, మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…
యూత్ కాంగ్రెస్ నేతలకు సన్మానం
స్థానికం న్యూస్, రుద్రూర్ రుద్రూర్: మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్ష , ఉపాధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన నితిన్ పటేల్, అత్కురి మహేష్ ను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…
వరద బాధితులకు భోజనాల ఏర్పాటు
రుద్రూర్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రుద్రూర్ మండల కేంద్రంలోని బోయివాడలో పలువురి ఇళ్లల్లోకి వరద నీరు రావడంతో నిరాశ్రయులయ్యారు. వీరికి బాలికల హైస్కూల్ లో పునరావాసం…
