కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
ఆలయాల్లో పూజలు, అన్నదానం
రుద్రూర్ : మండలంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీ వీరభద్రస్వామి ఆలయం, గైని గుట్ట స్వయంభూ బసవేశ్వర ఆలయంలో శ్రావణ సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు…
పనుల జాతర ప్రారంభం
రుద్రూర్ (స్థానికం న్యూస్ ): మండల కేంద్రంలో పనుల జాతరలో భాగంగా శుక్రవారం మండల అధికారులు, నాయకులు అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ…
వరద బాధితులకు భోజనాల ఏర్పాటు
రుద్రూర్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రుద్రూర్ మండల కేంద్రంలోని బోయివాడలో పలువురి ఇళ్లల్లోకి వరద నీరు రావడంతో నిరాశ్రయులయ్యారు. వీరికి బాలికల హైస్కూల్ లో పునరావాసం…
