కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
నూతన అధ్యక్షులకు ఘన సన్మానం
కోటగిరి : ఉమ్మడి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నియమితుడైన పుల్కంటి కృష్ణ కుమార్ ను, మండల జీపీ కార్యదర్శిల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ఉదయ్ భాస్కర్…
వివోఎల నిరవధిక సమ్మె ప్రారంభం
రుద్రూర్ : డిమాండ్ల సాధనకై ఐకెపి వివోఎ ఉద్యోగులు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ సమీకృత భవన సముదాయం ఎదురుగా చేపట్టిన…
ప్రత్యేక పూజలు,అన్నదానం
రుద్రూర్ : మండలంలోని వివిధ గ్రామాల్లోని వినాయక మండపాల్లో గత ఎనిమిది రోజులుగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఇందూర్ గణేష్ మండలి గణనాథున్ని…
