కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
ఘనంగా గణేశుని శోభాయాత్ర
రుద్రూర్ : మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి గణేష్ మండలి ఏర్పాటై 18 ఏళ్లుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాథుని…
హంగర్గాలో ఉచిత వైద్య శిబిరం
పోతంగల్ ( స్థానిక న్యూస్ ): మండలంలోని హంగర్గా ఫారం గ్రామంలో కోటగిరి కి చెందిన నాయకుడు బర్ల మధు ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత…
ముమ్మరంగా వాహనాల తనిఖీ
రుద్రూర్: మండల కేంద్రంలో ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ద్విచక్రవాహనాలు, కార్లను ఆపి తనిఖీ చేశారు. బ్రీత్ ఎనలైజర్ వినియోగించి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష…