కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
సన్మార్గం, భక్తి మార్గంతోనే ముక్తి
– వేదపండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ రుద్రూర్: సన్మార్గం, భక్తి మార్గంతోనే ముక్తి లభిస్తుందని కామారెడ్డి వేదపండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ అన్నారు. మండల…
కోటగిరి లో శ్రీ లక్ష్మీ గణపతి హోమం
కోటగిరి : మండల కేంద్రంలో సార్వజనిక్ గణేష్ మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. వేద పండితులు రాజు మహారాజ్ ఆధ్వర్యంలో…
బాధితునికి ఆర్థిక సహాయం
కోటగిరి: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన సాయినాథ్ (20) అనే యువకుడు ఇటీవల ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామ యువకులు కమలేష్, వాసు,…
