కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
సంపూర్ణ అక్షరాస్యత ఉల్లాస్ ఉద్దేశం
కోటగిరి: నిరక్ష్యరాస్యులను అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్ది సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ఉల్లాస్ ఉద్దేశమని పోతంగల్, రుద్రూర్ ఎంఈవోలు లోల శంకర్, కట్ట శ్రీనివాస్ అన్నారు. కోటగిరి, రుద్రూర్ మండల…
విజేతలకు ఘన సన్మానం
రుద్రూర్: అంబం (ఆర్) సర్పంచ్ గా గెలుపొందిన కుర్లెపు గంగాధర్, ఉప సర్పంచ్ రేపల్లి సాయి ప్రసాద్, వార్డు సభ్యులను శనివారం బీజేపీ నేతలు ఘనంగా సన్మానించారు.…
పోలీస్ కిష్టయ్యకు ఘన నివాళి
కోటగిరి : మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ అమర వీరుడు పోలీస్ కిష్టయ్య 16వ వర్ధంతి నిర్వహించారు . ఈ సందర్బంగా ఆయన…
