కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
ఘనంగా గణేశుని శోభాయాత్ర
రుద్రూర్ : మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి గణేష్ మండలి ఏర్పాటై 18 ఏళ్లుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాథుని…
కోటగిరి సర్పంచ్కు ఘన సన్మానం
కోటగిరి: కోటగిరి గ్రామ సర్పంచ్గా ఎన్నికైన బర్ల మధును సోమవారం పలువురు రిటైర్డ్ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంప్లాయిస్ ప్రభాకర్, జి. అశోక్, …
తల్లిదండ్రులకు ఘన సన్మానం
రుద్రూర్: ఇంటర్ లో ప్రతిభ కనబరచిన విద్యార్థుల తల్లిదండ్రులను బుధవారం రాత్రి రైడ్స్ ఆధ్వర్యంలోఘనంగా సన్మానించారు. అంబం (ఆర్ ) కు చెందిన కొర్వ విజ్ఞశ్రీ 993,…
