కోటగిరి: ఈ నెల 23 న బోధన్ పట్టణ కేంద్రంలో నిర్వహించే సభకు దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, పెన్షన్ దారులు పెన్షన్ పెంపు కొరకై తరలి రావాలని ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరం పిలుపునిచ్చారు.. సభకు ముఖ్య అతిథి గా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారని, బాన్సువాడ నియోజకవర్గ నుండి ఎమ్మార్పీఎస్ నాయకులందరు హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు.
Related Posts
ఘనంగా వైఎస్సార్ జయంతి
రుద్రూర్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మంగళవారం వైఎస్సార్ జయంతి…
ముమ్మరంగా వాహనాల తనిఖీ
రుద్రూర్: మండల కేంద్రంలో ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ద్విచక్రవాహనాలు, కార్లను ఆపి తనిఖీ చేశారు. బ్రీత్ ఎనలైజర్ వినియోగించి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష…
ఉచిత వైద్య, రక్త దాన శిభిరం
రుద్రూర్: ధాత్రి శ్రీ ఫౌండేషన్ , రుద్రూర్ లయన్స్ క్లబ్ ల సంయుక్త ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గురువారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా…