రుద్రూర్లో రామయ్య తలంబ్రాల పంపిణీ
● భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు● తలంబ్రాలు పొందడం అదృష్టమన్న భక్తులు● భద్రాచలానికి గోటి తలంబ్రాలు అందించిన ఘనత రుద్రూర్దే● రామరాజు సేవలను కొనియాడిన…
● భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు● తలంబ్రాలు పొందడం అదృష్టమన్న భక్తులు● భద్రాచలానికి గోటి తలంబ్రాలు అందించిన ఘనత రుద్రూర్దే● రామరాజు సేవలను కొనియాడిన…
రుద్రూర్: పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా సోమవారం రాత్రి రుద్రూర్లో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ…
రుద్రూర్: మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ జనరల్ ఫంక్షన్ హాల్ ను వినియోగంలోకి తెస్తామని గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీతచంద్రశేఖర్ అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ…
బోధన్ : అభివృద్ధి కార్యక్రమాలలో అన్ని వర్గాల వారు భాగస్వాములు అయినప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ…
బోధన్/సాలూరా . మేడే వారోత్సవాల సందర్భంగా సిఐటియు, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో సాలూరా, బోధన్ మండలాల్లో శనివారం వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాలూరు మండల కేంద్రంలో…
రుద్రూర్: మండల కేంద్రంలోని మూడవ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా ఫుడ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలోగురువారం ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…
రుద్రూర్ : మండల కేంద్రానికి ఈనెల 29వ తేదీ బుధవారం ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ముఖ్య శిష్యుడు డాక్టర్ స్వామి పరమార్థ దేవ్ జీ …
పోతంగల్: పాత్రికేయులు సమాచారాన్ని సేకరించి, దానిని విశ్లేషించి వాస్తవాలను ప్రజలకు అందించడం ఎంతో ముఖ్యమని ఎస్ఐ సునీల్ అన్నారు. మంగళవారం పోతంగల్ ప్రెస్ క్లబ్ ను తహసిల్దార్…
రుద్రూర్ : విద్యార్థులు వేసవి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని తహసీల్దార్ తారాబాయి సూచించారు. మండల కేంద్రంలో పదవ తరగతి విద్యార్థుల కోసం…
రుద్రూర్: మండలంలోని రాయకూర్ గ్రామంలో సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మన ఊరు – మన భద్రత – మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో …