ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి– బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పిలుపు రుద్రూర్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఆదివారం నిర్వహించనున్న ప్రధాని బహిరంగ…
ఉపాధి కూలీలకు అల్పాహారం
– బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోరుద్రూర్ : మండల కేంద్రంలోని గ్రామ చెరువులో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీలకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ ఇందూర్…
రుద్రూర్లో రామయ్య తలంబ్రాల పంపిణీ
● భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు● తలంబ్రాలు పొందడం అదృష్టమన్న భక్తులు● భద్రాచలానికి గోటి తలంబ్రాలు అందించిన ఘనత రుద్రూర్దే● రామరాజు సేవలను కొనియాడిన…
బీజేపీ నేతల విజయోత్సవాలు
రుద్రూర్: పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా సోమవారం రాత్రి రుద్రూర్లో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ…
పంక్షన్ హల్ వినియోగంలోకి తెస్తాం -ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతో సామాగ్రి సమకూరుస్తాం
-రుద్రూర్ సర్పంచ్ సునీతచంద్రశేఖర్
రుద్రూర్: మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ జనరల్ ఫంక్షన్ హాల్ ను వినియోగంలోకి తెస్తామని గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీతచంద్రశేఖర్ అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ…
అందరి భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి -కలెక్టర్ ఇలా త్రిపాఠి
బోధన్ : అభివృద్ధి కార్యక్రమాలలో అన్ని వర్గాల వారు భాగస్వాములు అయినప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ…
ఘనంగా మేడే వారోత్సవాలు
బోధన్/సాలూరా . మేడే వారోత్సవాల సందర్భంగా సిఐటియు, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో సాలూరా, బోధన్ మండలాల్లో శనివారం వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాలూరు మండల కేంద్రంలో…
ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం
రుద్రూర్: మండల కేంద్రంలోని మూడవ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా ఫుడ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలోగురువారం ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…
నేడు స్వామి పరమార్థ దేవ్ జీ రాక
రుద్రూర్ : మండల కేంద్రానికి ఈనెల 29వ తేదీ బుధవారం ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ముఖ్య శిష్యుడు డాక్టర్ స్వామి పరమార్థ దేవ్ జీ …
వాస్తవాలను ప్రజలకు అందించడం పాత్రికేయుల బాధ్యత: ఎస్ఐ సునీల్
పోతంగల్: పాత్రికేయులు సమాచారాన్ని సేకరించి, దానిని విశ్లేషించి వాస్తవాలను ప్రజలకు అందించడం ఎంతో ముఖ్యమని ఎస్ఐ సునీల్ అన్నారు. మంగళవారం పోతంగల్ ప్రెస్ క్లబ్ ను తహసిల్దార్…
